News
చేపలు మరియు పెరుగు కలిపి తినొచ్చా లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరైతే ఇది చాలా ప్రమాదకరమని చెబుతారు, మరికొందరైతే “ఏమీ కాదు, నేను ఎప్పుడూ తింటుంటాను” అని అంటారు.
బీర్ ప్రియులకు ఇది మంచి కిక్కిచ్చే వార్త అని చెప్పవచ్చు. కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్ ధరలు తగ్గనున్నాయి. అయితే ఈ ...
చక్కెర (Sugar) మరియు బెల్లం (Jaggery). వీటన్నీ ముఖ్యంగా చెరకు నుంచి ఉత్పత్తి చేస్తారు కానీ, వాటి తయారీ విధానం, పోషక విలువలు, ఆరోగ్యంపై ప్రభావాలు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటి మధ్య ఎంచుకునేటప్ ...
ఈ ప్రమాద ఘటనపై భారతదేశ ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ...
నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలలోకి ప్రజలకు ఉచిత ప్రవేశం ...
హైదరాబాద్ గుల్జార్ హౌస్లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదం పై మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దిగ్భ్రాంతి ...
ఏపీ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. గతంలో వివాదాల్లో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ...
రాష్ట్రంలో కొత్తగా పెళ్లై రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఆధార్తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరగబోయే ...
వైద్య రంగంలో సాంకేతికత మరో మహత్తర ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా, కృత్రిమ మేధ (AI) ఆధారితంగా పూర్తిస్థాయిలో రోగులను పరీక్షించి, వారికి చికిత్స అందించే క్లినిక్ను ప్రారంభించిన ఘనత సౌదీ అరేబి ...
పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ లైఫ్ పార్టనర్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా ...
కెనడాలో మరోసారి ఓ భారతీయుడి మృతి కలకలం రేపుతోంది. ఒంటారియోలో నివసిస్తున్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తపై గుర్తు తెలియని ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results